పద్మ విభూషణ్ పురస్కారం
వికీపీడియా నుండి
|
|
(పద్మవిభూషణ్ నుండి దారిమార్పు చెందింది)
పద్మ విభూషణ్ పురస్కారము జనవరి 2, 1954 లొ స్థాపించబడినది. భారతరత్న తర్వాత అతి పెద్ద గౌరవముగా ఈ పురస్కారమును గుర్తిస్తారు. భారత రాష్ట్రపతి వివిధ రంగాలలో విశిష్ట సేవ నందించిన భారత పౌరులకు ఈ పతకమునిచ్చి గౌరవిస్తారు.










/
/ 

























